Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని హత్య చేసి.. కాళ్లు - చేతులు ముక్కలు చేసి ఆరగించిన నరమాంస భక్షకుడు (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నజీం మియ్యా అనే 20 యేళ్ళ యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి భక్షించాడు. ఇది చూసి అతడి తల్లి నిర్ఘాంతపోయి.. స్థానిక పోలీసులకు సమాచ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (15:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నజీం మియ్యా అనే 20 యేళ్ళ యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి భక్షించాడు. ఇది చూసి అతడి తల్లి నిర్ఘాంతపోయి.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసి పచ్చి మాంసాన్ని ఆరగించసాగాడు. 
 
ఈ విషయాన్ని నజీం తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు... ఇంట్లోకి ప్రవేశించి రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహాన్ని గుర్తించారు. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు. హత్యకు గురైన బాలుడి వివరాలను సేకరిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments