Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రం తాకట్టు పెట్టి... మరుగుదొడ్డి నిర్మించిన ఉత్తరప్రదేశ్ మహిళ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేపట్టరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఆయా ప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (14:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేపట్టరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఆయా ప్రభుత్వం తమ వంతు మేరకు మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి మరుగుదొడ్డి నిర్మించుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బరేలీ జిల్లాకు చెందిన గులారియా భవానీ అనే 31 ఏళ్ల మహిళకు భర్త ఇద్దరు పిల్లలున్నారు. తాము నివాసమున్న గ్రామం అటవీ ప్రాంతంలో ఉండటంతో ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెట్లలోకి వెళ్లాలంటే వన్యప్రాణులతో ప్రమాదాలు పొంచివున్నాయి. దీంతోపాటు వర్షాల వల్ల మైదానంలో నీరు నిలచి ఉండటం వల్ల అవస్థలు పడాల్సి వస్తున్నందున ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని స్థిర నిర్ణయానికి వచ్చానంటారు. 
 
ఇందుకోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. కానీ, వారి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆరువేల రూపాయల వడ్డీకి రుణం తీసుకొని తన వద్ద ఉన్న మరో వేయి రూపాయలు కలిపి ఏడువేలతో భవానీ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments