Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. భార్యను సజీవ దహనం చేసి...?

Webdunia
బుధవారం, 7 జులై 2021 (18:10 IST)
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడి ఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్థానికులు ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తరలించారు. మూడు నెలల కిందట మహిళ ఓ యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త తనను సజీవ దహనం చేసేందుకు తనకు నిప్పుపెట్టాడని బాధితురాలు ఆరోపించారు. 
 
నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఝాన్సీ జిల్లాలోని సెసా గ్రామానికి చెందిన ఉమగా గుర్తించారు. ఒరై ప్రాంతంలోని బజరియాకు చెందిన అరిఫ్ అనే వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని, ఆపై భర్తతో కలిసి ఆమె నివసిస్తోందని ఏఎస్‌పీ రాకేష్ సింగ్ తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడి కాలేదని భర్తే తనకు నిప్పంటించాడని ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments