Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌.. శునకాల దాడిలో వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:22 IST)
Black Dogs
అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తిపై కుక్క దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడ కుక్కల గుంపు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, విశ్వవిద్యాలయంలోని పార్కులో చుట్టొచ్చాయి. 
 
ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, అలీఘర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వీడియో అప్‌డేట్‌ను షేర్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments