Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల కాళ్లు కడిగి.. పసుపు పూసి... పాదపూజ చేసిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు.

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిదిమంది బాలికలకు సీఎం యోగి కన్య పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
 
అనంతరం తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగి వారికి తిలకం దిద్దారు. పూజా కార్యక్రమాల తర్వాత హల్వా, పూరీ వంటి సాంప్రదాయ పిండి వంటలను బాలికలకు వడ్డించి వారితో 'అన్నదాతా సుఖీభవ' అని దీవించుకున్నారు. కాగా, ప్రతి ఏటా కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుగుతుంటాయని తెలిపారు. 
 
ఈ తొమ్మిది రోజులు సీఎం యోగి ఖచ్చితమైన నియమనిబంధనలతో కూడిన ఉపవాస దీక్ష చేస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత కన్నెపూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్ష ముగించుకున్న యోగి బుధవారం నాడు కన్నెపూజలు నిర్వహించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments