Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శవం ఫ్రిజ్‌లో.. భర్త మృతదేహం ఫ్యాన్‌కు... ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (10:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివశిస్తున్నాడు. అయితే, వీరి ఇంటి తలుపులు మూడు రోజులుగా తెరవకపోవడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే పోలీసులు రంగంలోకిదిగిగా ఇంట్లో ఐదు శవాలు కనిపించాయి. మనోజ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్‌లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్‌కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. తన భార్యపై అనుమానంతోనే భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్‌ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments