Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తే కదా అని తీసిపారేయకండి.. దానిలో కూడా శక్తి ఉంది.

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (15:19 IST)
భారతదేశంలో విచ్చలవిడిగా చెత్త, వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టినా కొంత మంది ఎప్పుడూ వాటిని సరిగా పాటించరు. అయితే మనం వ్యర్థం అని పడేసే చెత్త నుండి కరెంటును ఉత్పత్తి చేస్తారని మీకు తెలుసా? చెత్తతో కరెంటు ఉత్పత్తి చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? 
 
చెత్త అంటే పనికిరాని వస్తువుల సముదాయం. చెత్తతో సైతం మనకు బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇంటిలో మిగిలిపోయిన ఆహారపదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలలో ఎంతో కొంత శక్తి దాగి ఉంటుంది. 
 
కనుక వాటన్నింటినీ సేంద్రియ రసాయనాలుగా తయారు చేసుకోవచ్చు. ఇంటిలో వ్యర్థంగా మిగిలిపోయిన కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్‌లు, పేపర్‌లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాలను ఎండబెట్టి, వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చు. అంతేకాకుండా వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్త కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాలను తిరిగి పునర్వినియోగించుకునే సదుపాయం మన దేశంలో అనేక ప్రధాన నగరంలో ఉండడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments