Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (19:20 IST)
తమ దేశంలోని అక్రమ వలసదారులపై కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, తమ దేశం నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా, చట్టవిరుద్దంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించారు. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ17 బుధవారం మధ్యాహ్నం అమృతసర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
 
ఈ ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చినవారంతా పంజాబ్, దాని చుట్టుపక్కలవారిగా గుర్తించారు. వీరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు పంపించారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుంటే, అమెరికాలో హోలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20407 మంది భారతీయుల వద్ద సరైన ధృవపత్రాలు లేనట్టు తేలింది. వీరిలో 17940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 1467 మంది ఈఆర్ఓ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతగా 205 మందిని వెనక్కి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments