Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో వేధింపులు.. వ్యక్తి సూసైడ్.. భార్యను రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసేశాడు..

వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (13:13 IST)
వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన విశాల్‌ ఖడే ఈ నెల 22న భార్య వైష్ణవితో కలిసి రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్‌ ద్వారా కుటుంబసభ్యులకు పంపించాడు.
 
అయితే ఓ వ్యక్తి తమను కొంతకాలంగా వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని.. దీంతో మనస్తాపానికి గురైన తాము రైలు కింద పడి చనిపోతున్నట్లు చెబుతూ.. ఓ వాయిస్‌ మెసేజ్‌ని కూడా ఆ ఫొటోకు జతచేసి కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపించాడు.
 
అనంతరం ఇద్దరూ కలిసి రైలు కింద పడి చనిపోవాలని భావించిన విశాల్‌ ఆఖరి నిమిషంలో భార్యను మాత్రం రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసివేశాడు. ఈ ప్రమాదంలో విశాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments