Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో వేధింపులు.. వ్యక్తి సూసైడ్.. భార్యను రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసేశాడు..

వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (13:13 IST)
వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన విశాల్‌ ఖడే ఈ నెల 22న భార్య వైష్ణవితో కలిసి రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్‌ ద్వారా కుటుంబసభ్యులకు పంపించాడు.
 
అయితే ఓ వ్యక్తి తమను కొంతకాలంగా వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని.. దీంతో మనస్తాపానికి గురైన తాము రైలు కింద పడి చనిపోతున్నట్లు చెబుతూ.. ఓ వాయిస్‌ మెసేజ్‌ని కూడా ఆ ఫొటోకు జతచేసి కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపించాడు.
 
అనంతరం ఇద్దరూ కలిసి రైలు కింద పడి చనిపోవాలని భావించిన విశాల్‌ ఆఖరి నిమిషంలో భార్యను మాత్రం రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసివేశాడు. ఈ ప్రమాదంలో విశాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments