Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (14:03 IST)
ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎటావాలో 85 యేళ్ళ వృద్ధురాలు తన కొడుకు, కోడలితో కలిసి నివశిస్తోంది. వీరు నివాసం ఉండే ఇల్లు ఆ వృద్ధురాలిపై ఉంది. ఆ ఇంటిని తన పేరు మీద రాయాలంటూ ఆమె కోడలు వేధించసాగింది. ఇందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన ఆ కోడలు... ఇంట్లోని టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఇంటి చుట్టుపక్కలవారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన కోడలుపై కేసు నమోదు చేశారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments