Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (14:03 IST)
ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎటావాలో 85 యేళ్ళ వృద్ధురాలు తన కొడుకు, కోడలితో కలిసి నివశిస్తోంది. వీరు నివాసం ఉండే ఇల్లు ఆ వృద్ధురాలిపై ఉంది. ఆ ఇంటిని తన పేరు మీద రాయాలంటూ ఆమె కోడలు వేధించసాగింది. ఇందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన ఆ కోడలు... ఇంట్లోని టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఇంటి చుట్టుపక్కలవారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన కోడలుపై కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments