Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖలు పంచుతుండగా వధువు కిడ్నాప్... గ్యాంగ్ రేప్.. ఆపై విక్రయం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:36 IST)
శుభలేఖలు పంచుతున్న వధువును ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు విక్రయించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 21వ తేదీన బాధిత యువతికి పెళ్లి జరగాల్సివుంది. ఇందుకోసం 18వ తేదీన శుభలేఖలు పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ యువతిని తమతోనే ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు అప్పగించారు. ఆయన కొన్ని రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు పంపించారు. అక్కడ నుంచి తప్పించుకుని బయటపడిన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం