Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖలు పంచుతుండగా వధువు కిడ్నాప్... గ్యాంగ్ రేప్.. ఆపై విక్రయం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:36 IST)
శుభలేఖలు పంచుతున్న వధువును ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు విక్రయించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 21వ తేదీన బాధిత యువతికి పెళ్లి జరగాల్సివుంది. ఇందుకోసం 18వ తేదీన శుభలేఖలు పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ యువతిని తమతోనే ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు అప్పగించారు. ఆయన కొన్ని రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు పంపించారు. అక్కడ నుంచి తప్పించుకుని బయటపడిన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం