శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది..

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:01 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మాత్రం పెరిగిపోతూనే వున్నాయి. ఆధ్యాత్మికత వైపు జనాలు ఆసక్తి చూపుతున్నామని.. మూఢ నమ్మకాలను నమ్మేస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో.. మహిళ అపార్ట్‌మెంట్‌లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వ్రింధావన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తాత్యానా హెమోలోవ్ స్కయా (41).. స్వస్థలం రష్యాలోని రోస్తోవ్ నగరం. మహిళా టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటోంది. దీనిని రష్యన్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఆరో ఫ్లోర్‌లో ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. 
 
ఈమె శ్రీ కృష్ణుడి భక్తురాలు. ఈమె స్నేహితుల్లో ఒకరు అదే భవనంలో ఉన్నారని, శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని కోరుకుటున్నట్లు హెమోలోవ్ వెల్లడించేదని స్నేహితురాలు చెప్పిందన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని, రష్యా రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments