Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఐదువేల మందికి దర్శనం..

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (19:04 IST)
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేక బోసిపోయింది. నవంబర్ 16 వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. వారాంతంలో రెండవ వేలమందికి, వారం మధ్య రోజుల్లో వెయ్యి మందిని అనుమతించారు. ఆ తరువాత ఆ సంఖ్యను పెంచి మామూలు రోజుల్లో రెండు వేలమందికి, వారాంతాల్లో మూడు వేల మందికి అనుమతి ఇచ్చారు. 
 
కాగా, ఈ సంఖ్యను పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు 5 వేలమంది భక్తులకు దర్శనం అవకాశం ఇవ్వాలని ట్రావెన్ కొర్ ట్రస్ట్‌ను ఆదేశించింది. డిసెంబర్ 26 వ తేదీన మండలం పూజను నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
 
మండలం పూజ తరువాత జనవరి 14 న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, మండలం పూజ తరువాత యాత్రికులతో పాటుగా, సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments