Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఐదువేల మందికి దర్శనం..

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (19:04 IST)
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేక బోసిపోయింది. నవంబర్ 16 వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. వారాంతంలో రెండవ వేలమందికి, వారం మధ్య రోజుల్లో వెయ్యి మందిని అనుమతించారు. ఆ తరువాత ఆ సంఖ్యను పెంచి మామూలు రోజుల్లో రెండు వేలమందికి, వారాంతాల్లో మూడు వేల మందికి అనుమతి ఇచ్చారు. 
 
కాగా, ఈ సంఖ్యను పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు 5 వేలమంది భక్తులకు దర్శనం అవకాశం ఇవ్వాలని ట్రావెన్ కొర్ ట్రస్ట్‌ను ఆదేశించింది. డిసెంబర్ 26 వ తేదీన మండలం పూజను నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
 
మండలం పూజ తరువాత జనవరి 14 న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, మండలం పూజ తరువాత యాత్రికులతో పాటుగా, సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments