Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఐదువేల మందికి దర్శనం..

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (19:04 IST)
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేక బోసిపోయింది. నవంబర్ 16 వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. వారాంతంలో రెండవ వేలమందికి, వారం మధ్య రోజుల్లో వెయ్యి మందిని అనుమతించారు. ఆ తరువాత ఆ సంఖ్యను పెంచి మామూలు రోజుల్లో రెండు వేలమందికి, వారాంతాల్లో మూడు వేల మందికి అనుమతి ఇచ్చారు. 
 
కాగా, ఈ సంఖ్యను పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు 5 వేలమంది భక్తులకు దర్శనం అవకాశం ఇవ్వాలని ట్రావెన్ కొర్ ట్రస్ట్‌ను ఆదేశించింది. డిసెంబర్ 26 వ తేదీన మండలం పూజను నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
 
మండలం పూజ తరువాత జనవరి 14 న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, మండలం పూజ తరువాత యాత్రికులతో పాటుగా, సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

80s Reunion heros and heroiens: స్నేహం, ఐక్యత కు ఆత్మీయ వేదిక 80s స్టార్స్ రీయూనియన్‌

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments