Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా తొలి ముస్లిం బాలిక

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:03 IST)
sania
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎంపికైంది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్‌గా ఆమె ఎంపికైంది. ఈమె మీర్జాపూర్‌కు చెందిన టీవీ మెకానిక్ కుమార్తె. 
 
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎంపికైన వారిలో తొలి ముస్లిం బాలిక కూడా ఈమే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈమె ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. హిందీ మీడియం విద్యార్థి అయిన సానియా మీర్జా డిసెంబర్ 27న పూణేలోని ఎన్డీయే ఖడక్వాస్లాలో చేరనున్నారు. 
 
ఈ సందర్భంగా సానియా మీర్జా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. దేశానికి తొలి ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదిని సానియా రోల్ మోడల్‌గా భావిస్తుందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments