23 రోజుల బిడ్డతో విధులకు హాజరైన ఐఏఎస్ అధికారిణి!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఐఏఎస్ అధికారిణి రోజుల బిడ్డతో విధులకు హాజరైంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిని సౌమ్యా పాండే. ఈమె ప్రయాగ్ రాజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, ఈమె సరిగ్గా 23 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ప్రశూతి మహిళకు ఆర్నెల్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ సెలవు కాలాన్ని ఆమె వినియోగించుకోలేదు కదా.. ఏకంగా రోజుల బిడ్డతో తన కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నమైంది. దీనికి కారణంత తన విధుల పట్ల ఆమెకున్న అంకితభావం. కర్తవ్యం. 
 
తన వడిలో చంటిబిడ్డను కూర్చోబెట్టుకుని ఆమె విధులను నిర్వహిస్తున్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. ప్రసవం తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments