Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిని కిడ్నాప్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేసిన బావ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:53 IST)
యూపీ రాజధాని లక్నోలో మరో దారుణం జరిగింది. మరదిలిని కిడ్నాప్ చేసిన ఓ కామాంధుడు ఆమెకు మత్తుమందిచ్చి రెండు నెలలుగా అత్యాచారానికి తెగబడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ జిల్లాలోని హ‌పూర్‌కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కింద‌ట మీర‌ట్‌లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. కొన్నేండ్ల కింద‌ట ఇరువురి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో కొంత‌కాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెల‌ల కింద‌ట మ‌హిళ చెల్లెలు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక‌ నిందితుడి చెర నుంచి త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది. తాను ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న బావ మాయమాట‌లు చెప్పి తనను తీసుకువెళ్లాడ‌ని, మ‌త్తుమందు క‌లిపిన ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి రెండు నెల‌లుగా లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని వివ‌రించింది. బాలిక‌ని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా ప‌రారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం