Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. పట్టాలకింద చిక్కుని లేచి వచ్చాడు..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:33 IST)
Train
రైలు ఢీకొని ప్రాణాలతో ఓ వ్యక్తి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరాది నీలాంకు చెందిన ఓ యువకుడు వీడియో తీస్తుండగా అనూహ్యంగా రైలు ఢీకొని చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని బర్ధానా రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కింద చిక్కుకున్న వ్యక్తి రైలు పట్టాల నుంచి  కాస్త దూరం వెళ్లాక ఏమీ జరగనట్లు లేచి నమస్కారం చెప్పడం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments