Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు రాష్ట్రాల్లో బాలికలపై వరుస అత్యాచారాలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:59 IST)
ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తుపాకీతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి ముగ్గురు కిరాతుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
అదేవిధంగా మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
యూపీలోని ముజఫర్ నగర్‌లో చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడవిలోకి కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. 
 
అయితే ఇటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు. 
 
నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments