Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు రాష్ట్రాల్లో బాలికలపై వరుస అత్యాచారాలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:59 IST)
ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తుపాకీతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి ముగ్గురు కిరాతుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
అదేవిధంగా మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
యూపీలోని ముజఫర్ నగర్‌లో చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడవిలోకి కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. 
 
అయితే ఇటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు. 
 
నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments