Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు కొడుకు అఖిలేష్ మెగా షాక్... సైకిల్ అఖిలేష్‌దే... పార్టీ కూడా... ఇదేం పోటు?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (19:19 IST)
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటాయించాలంటూ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 
 
అఖిలేష్ యాదవ్ సైతం సైకిల్ గుర్తుతో పాటు పార్టీ కూడా తనదేనంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం... పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా అఖిలేష్ యాదవ్ దేనని స్పష్టం చేసింది. దీనితో అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడని కూడా ఎన్నికల సంఘం వివరించింది. దీనితో ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే న్యాయపరంగా ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. మరి దీనిని వెన్నుపోటు అనాలో తండ్రికి కొడుకు పోటు అనాలో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments