Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాకిచ్చిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు.. ఎందుకు? ఎలా?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:20 IST)
భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 273 సీట్లలో గెలుపొందింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. కానీ, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా పని చేసిన 11 మంది మంత్రులను ఓటర్లు చిత్తుగా ఓడించి తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లలో సగానికిపైగా సీట్లను కైవసం చేసుకుని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఏకంగా 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోవడం ఇపుడు బీజేపీ నేతలను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
 
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు 10 మంది మంత్రులు ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ సరికొత్త రికార్డును సృష్టించింది. అయినప్పటికీ 11 మంది నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments