Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాకిచ్చిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు.. ఎందుకు? ఎలా?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:20 IST)
భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 273 సీట్లలో గెలుపొందింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. కానీ, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా పని చేసిన 11 మంది మంత్రులను ఓటర్లు చిత్తుగా ఓడించి తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లలో సగానికిపైగా సీట్లను కైవసం చేసుకుని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఏకంగా 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోవడం ఇపుడు బీజేపీ నేతలను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
 
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు 10 మంది మంత్రులు ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ సరికొత్త రికార్డును సృష్టించింది. అయినప్పటికీ 11 మంది నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments