Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్‌షా అతిపెద్ద కసబ్.. మోడీ మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్: మాయావతి ఫైర్

కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతి

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:28 IST)
కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతిపెద్ద ఉగ్రవాది మరొకరు లేరనే విషయం యావత్ దేశ ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. 
 
కాగా యూపీలో కొంత కాలంగా కసబ్ (కాంగ్రెస్+ఎస్‌పి+బిఎస్‌పి) పాలన కొనసాగుతోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా యూపీలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’ (ఎస్‌సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్‌పి అంటే ‘బెహన్‌జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు. 
 
అయితే అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా మాయావతి తోసిపుచ్చారు. బీజేపీ అంటే ‘భారతీయ జుమ్లా పార్టీ’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పేరును ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా అభివర్ణించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments