Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ.. శరవేగంగా పనులు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:16 IST)
రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో.. అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న అయోధ్య రామ మందిరానికి భూమి పూజను నిర్వహించేందుకు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
 
భూమి పూజకు రావాలంటూ ట్రస్టు సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిష్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments