Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ.. శరవేగంగా పనులు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:16 IST)
రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో.. అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న అయోధ్య రామ మందిరానికి భూమి పూజను నిర్వహించేందుకు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
 
భూమి పూజకు రావాలంటూ ట్రస్టు సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిష్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments