Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువును వివస్త్ర చేశారు.. చర్మ వ్యాధి వుందని.. పోలీస్ స్టేషన్లో...?

పెళ్ళి ఘడియలు సమీపిస్తున్నాయి. అయితే నవ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వరుడి తరపు బంధువులైన మహిళలు ఆమె వస్త్రాలన్నీ తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడంతో.. నవ వధువ

Webdunia
సోమవారం, 15 మే 2017 (10:44 IST)
పెళ్ళి ఘడియలు సమీపిస్తున్నాయి. అయితే నవ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వరుడి తరపు బంధువులైన మహిళలు ఆమె వస్త్రాలన్నీ తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడంతో.. నవ వధువును వివస్త్రను చేసి.. తనిఖీలు చేశారు. ఈ ఘటన యూపీలో మహోబా జిల్లాలో చోటుచేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జై హింద్‌ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఈ విషయాన్ని దాచారని వదంతులొచ్చాయ్. దీనిపై వరుడి కుటుంబ సభ్యులు రచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపేంత పనిచేశారు.  అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్‌ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనిఖీలు చేయించారు. 
 
కానీ అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్నాక పెళ్లిపీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పినా.. అప్పటికే ఆ అమ్మాయికి జరిగిన అవమానం జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments