Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతి ఆహార భద్రత కోసం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. విత్తమంత్రి

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (12:13 IST)
Union Budget 2024
ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్‌లను సులభతరం చేయడానికి క్రెడిట్ గ్యారెంటీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఎంఎస్ఎంఈల క్రెడిట్ రిస్క్‌లను తగ్గించడానికి ప్రోగ్రామ్ పని చేస్తుంది. ప్రతి దరఖాస్తుదారు సెల్ఫ్-ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్ నుండి రూ.100 కోట్ల వరకు కవరేజీని అందుకుంటారు.

అయితే లోన్ మొత్తం ఎక్కువగా ఉండవచ్చునని ప్రకటించారు. అలాగే 500 కంటే ఎక్కువ కంపెనీలలో కోటి మంది యువకుల కోసం ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇది ఉపాధి-నైపుణ్యాభివృద్ధి రంగాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని, నెలకు రూ. 5000 ఇంటర్న్‌షిప్ అలవెన్స్, రూ. 600 వన్-టైమ్ అసిస్టెన్స్‌గా అందజేస్తుందని ఆమె చెప్పారు.

ఆవాస్ యోజన పథకం కోసం రూ.3 కోట్లు
మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం రూ 3 లక్షల కోట్లు
ఈశాన్య ప్రాంతంలో 100 కంటే ఎక్కువ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు
జాతికి ఆహార భద్రత కల్పించేందుకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments