Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశోదాబెన్‌ను మోదీ భార్యగా స్వీకరించాలి.. లేకుంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్యను అంగీకరించాలని.. లేకుంటే జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాదు మియ

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (14:03 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్యను అంగీకరించాలని.. లేకుంటే జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల నిరాహార దీక్ష చేపట్టారు.

హైదరాబాదు మియాపూర్‌లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్న సుశీల మాట్లాడుతూ.. మోదీ జశోదబెన్‌తో చేసుకున్న వివాహం చెల్లదన్నప్పుడు.. ఆమెకు జెడ్ కేటగిరీ భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. యశోదబెన్‌కు మద్దతుగా సుశీల చేపట్టిన ఈ నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. 
 
ఇదిలా ఉంటే... తనకు జెడ్ కేటగిరీ ఇవ్వడంపై యశోదా బెన్ కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. తనకు ఏ హోదాలో భద్రత కల్పిస్తున్నారో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండటం చాలా ఇబ్బందిగా వున్నట్లు ఆమె అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments