Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ అల్లర్లు - ప్రధాని మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్... సమర్థించిన సుప్రీం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (16:05 IST)
గుజరాత్ రాష్ట్రంలో గత 2002లో జరిగిన అల్లర్ల కేసులో ఆనాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్‌చిట్ ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. దీంతో గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేదా పాత్ర లేదని తేటతెల్లం చేసింది. 

నిజానికి ఈ అల్లర్లు కేసులో గతంలోనే సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తులు ఖాన్ విల్కర్, దినేశ్, మహేశ్వరి, సినీట రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. 

పైగా సిట్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మేజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments