Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సతీమణికి కరోనావైరస్, ఆరోగ్యం క్షీణించిందా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:56 IST)
మహారాష్ట్రను కరోనావైరస్ వణికిస్తోంది. దేశంలో సింహభాగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి కూడా పడ్డారు. ఆమెకు మార్చి 23వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆమె క్వారంటైన్లో వుంటున్నారు.
 
ఐతే మంగళవారం అర్థరాత్రి ఆమెను హఠాత్తుగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మార్చి 11వ తేదీన తన భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments