Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబెర్ టాక్సీ డ్రైవర్‌ను కాల్చి చంపిన యువకులు...

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2016 (11:26 IST)
దేశ రాజధాని ఢిల్లీ తన పేరు నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే క్రైమ్ ఘటనలకు పెట్టించి పేరుగా దేశరాజధాని ఢిల్లీ ముందువరుసలో ఉంది. అలాంటి ఢిల్లీలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. ప్యాసింజర్లుగా ట్యాక్సీ ఎక్కిన ఇద్దరు యువకులు డ్రైవర్‌ను కాల్చిచంపిన ఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే కుల్ దీప్ అనే వ్యక్తి ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు.
 
గత బుధవారం సాయంత్రం ఇద్దరు యువకులు అతని కారులో ఎక్కారు. కారు ప్రయాణిస్తుండగానే ఆ ఇద్దరూ కుల్దీప్‌తో గొడవపడ్డారు. గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ యువకులు తమ దగ్గరున్న గన్‌తో కుల్దీప్‌ను కాల్చి చంపి పారిపోయారు. 
 
ఘటన గడిచిన గంటకు గానీ కారులో డ్రైవర్ హత్యకుగురై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఉబెర్ టాక్సీ కస్టమర్ కాల్ డేటా ఆదారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments