Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీలో అడుగుపెడితే చంపేస్తాం : పోలీసులకు ఉత్తుత్తి కాల్

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:55 IST)
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్తానని బెదిరించాడు. కేజ్రీవాల్‌ చండీఘడ్‌ నుంచి ఢిల్లీకి మరికొద్డి గంటల్లో చేరబోతుండగా బెదిరింపులు చేసాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలిపోయింది. 
 
మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. 
 
ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతను మద్యం తాగి.. మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు' అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments