Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ పాలనలో ఏం సాధించారని సంబరాలు : మల్లికార్జున ఖర్గే

Webdunia
శనివారం, 28 మే 2016 (15:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండేళ్ళ పాలన, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సంబరాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఏమీ సాధించకుండానే సంబరాలు జరుపుకుంటోందన్నారు. ప్రజా సంక్షేమానికి వారేం చేశారో చెప్పాలని... ప్రజలకు అసలేం కావాలో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. 
 
ఆర్థిక రంగం బలోపేతం కావడానికి భాజపా ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని.. వారిని మోసం చేయలేరన్నారు. కనీసం నిత్యావసరాల ధరలను నియంత్రించలేకపోయారన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా మాత్రం ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడమే మోడీ సర్కారు సాధించిన విజయమా అని ప్రశ్నించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments