Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఇద్దరు విశాఖవాసులు కిడ్నాప్...

నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డం

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (21:15 IST)
నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డంగోటే సిమెంట్‌ కంపెనీ సమాచారమిచ్చింది. 
 
దీనితో అప్రమత్తమైన అధికారులు విశాఖ వాసులను కిడ్నాప్ చేసిన వారికోసం గాలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments