Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ - ఇద్దరి హతం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (12:18 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇటీవలికాలంలో మావోల కార్యకలాపాలు అధికం కావడంతో పోలీసులకు కూంబింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా అటవీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 
 
ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు నారాయణపూర్‌ ఎస్పీ మోహిత్ గార్గ్‌ తెలిపారు. 
 
మృతిచెందిన నక్సల్స్‌ వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు. శుక్రవారం బస్తర్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా నక్సలైట్‌ మృతిచెందగా, ఘటనాస్థలంలో 3 ఏకే 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments