Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు యువతులు.. తాళికట్టుకుని ఒక్కటయ్యారు.. చూసినవారంతా షాక్?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (17:34 IST)
స్వలింగ సంపర్కంపై ఆకర్షితులైన ఇద్దరు యువతులు తాళి కట్టుకుని ఒక్కటయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా, తిరుకోవిలూరులోని ఉళగలంద పెరుమాల్ ఆలయంలో శనివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరు యువతుల్లో ఓ యువతి ఇంకో బాలిక మెడలో తాళి కట్టింది. ఇంకా మెట్టెలు కూడా వేసింది. 
 
దీన్ని చూసిన అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని.. బాలికల వద్ద జరిపిన విచారణలో.. వారిద్దరూ స్వలింగ సంపర్కులని తెలియవచ్చింది. 
 
ఒకే పాఠశాలలో చదివిన వీరిద్దరూ ప్లస్ టూ పాసయ్యారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇంటి నుంచి పారిపోయి.. ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిసింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు రప్పించి.. వారి వారి ఇళ్లకు పంపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments