Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ ఎమ్మెల్యేలకు వినూత్న శిక్ష విధించిన కోర్టు

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (12:08 IST)
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు కోర్టు వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం నుంచి వెళ్ళరాదని ఆదేశించింది. 2015లో దాఖలైన కేసు విచారించిన న్యాయస్థానం ఆప్‌కు చెందిన అఖిలేశ్ త్రిపాఠి, సంజీవ్ ఝా‌లకు ఈ శిక్షపడిన వారిలో ఉన్నారు. 
 
బురారీ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుళ్లపై 2015లో జరిగిన దాడి కేసులో ఎమ్మెల్యేలను నిందితులుగా తేల్చిన మెజిస్టీరియల్ కోర్టు జనవరిలో వారికి జైలు శిక్ష విధించింది. త్రిపాఠికి ఆరు నెలలు, సంజీవ్ ఝా‌లకు మూడు నెలల శిక్ష విధించింది. అయితే, ఎమ్మెల్యేల అప్పీల్‌తో ఈ తీర్పును సోమవారం సమీక్షించిన స్పెషల్ జడ్జి జస్టిస్ గీతాంజలి... గతంలో కోర్టు విధించిన జైలుశిక్షను రద్దు చేస్తూ, తాజాగా శిక్ష విధించింది. ఈ జడ్జిలో తమ కుర్చీలో నుంచి లేచేవరకూ కోర్టులోనే ఉండాలని శిక్ష విధించింది. దీంతో పాటు ఎమ్మెల్యేలు ఇద్దరూ చెరో పదివేలు జరిమానా కట్టాలని ఆదేశించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments