Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగింది... కైపు తలకెక్కింది... బార్‌లో బుల్లితెర నటిపై దాడి

ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫి

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (08:26 IST)
ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మత్తు దిగడంతో అయ్యోబాబోయ్.. క్షమించండి అంటూ ప్రాధేయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత ఆదివారం రాత్రి బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్తులోని స్కైబార్‌లో పలువురు యువతీయువకులు కలిసి పీకలవరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారంతా గొడవపడి పరస్పరం బూతులు తిట్టుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. మొత్తం ఏడుగురు స్నేహితుల ఈ బృందంలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నారు. 
 
దీంతో ఈ హంగామా శృతిమించిపోవడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన ఒక దశలో హద్దుమీరి బుల్లితెర నటి నిరూషాపై దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామంలో ఖంగుతిన్న ఆమె స్నే హితులతో కలిసి నేరుగా కబ్బన్ పార్క్‌ పోలీస్‌ స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
ఈ లోపు నిషా దిగిన దర్శన తప్పయింది క్షమించమంటూ లేఖరాయడంతో కథ సుఖాంతమైంది. నిరూషా కూడా దర్శన్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు సమ్మతించింది. అడపాదడపా స్కైబార్‌లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు : మంచు మనోజ్ (Video)

అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభు గ్లింప్స్

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments