Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతులను వేధిస్తున్న పోకిరీకి తగిన శాస్తి.. బట్టలూడదీసి.. మెడలో చెప్పులు వేసి..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (11:06 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు. యువతులను వేధిస్తున్న పోకిరీకి తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో స్థానికులు వినూత్నంగా శిక్షించారు. అయితే దళితుడైనందుకే శిక్షించారని సదరు యువకుడి తల్లిదండ్రులు గుబ్బి పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. 
 
గుబ్బికి చెందిన 20 ఏళ్ల అభిషేక్‌ ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి బంధువులు ఆమెతోనే ఫోన్ చేయించి తోటకు రప్పించారు. బట్టలు ఊడదీసి మెడలో చెప్పులు వేసి యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఇదేగతి అని పలకలో రాసి మెడలో వేశారు. సదరు ఫొటోలను వాట్సప్‌ ద్వారా పంపారు. విషయం తెలుసుకున్న అభిషేక్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చిదానందమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణలు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments