Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్‌ లీక్: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో రెండు పరీక్షలు రద్దు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (16:10 IST)
పేపర్‌ లీక్ ఘటనతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1తో పాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది. 
 
జూన్ 11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన పరీక్షలకు కూడా అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నారు. 
 
పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఈ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments