Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర - నాగాలాండ్‌లలో బీజేపీ పాగా.. మేఘాలయ కాంగ్రెస్ హవా

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (11:55 IST)
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 41 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార సీపీఎం మాత్రం 18 సీట్లకే పరిమితమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఏకపక్ష విజయం. 
 
అలాగే, మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. ఇక్కడు ఇపుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల, ఎన్.పి.పి. 13, ఇతరులు 10, బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
ఇకపోతే, నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. మొత్తం 59 చోట్ల ఎన్నికలు జరుగగా, బీజేపీ ఏకంగా 32 చోట్ల, ఎన్.పి.ఎఫ్ 24 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments