Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపురలో గ్యాంగ్ రేప్‌‌ల కలకలం.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:40 IST)
త్రిపురలో గ్యాంగ్ రేప్‌ కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, ఏడేళ్లపాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. 
 
మరో ఘటనలో కరైలాంగ్పారా గరామంలో... ఓ గృహినిని... ఆ ఏరియాలో నివసించే... 21 ఏళ్ల కుర్రాడు లైంగికంగా వేధించి, రేప్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... మరో విషయం తెలిసింది. బాధితురాలి కూతురైన ఏడేళ్ల పాపపైనా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
ఈ రెండు ఘటనలపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపుర యూనివర్శిటీలో పీజీ చదువుతున్న ఓ యువతి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఇటీవల మొత్తం ఐదు కేసుల్లో రేపిస్టులకు శిక్షలు అమలు విధించట్లేదని ఆమె తన పోస్టులో మండిపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం