Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపురలో గ్యాంగ్ రేప్‌‌ల కలకలం.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:40 IST)
త్రిపురలో గ్యాంగ్ రేప్‌ కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, ఏడేళ్లపాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. 
 
మరో ఘటనలో కరైలాంగ్పారా గరామంలో... ఓ గృహినిని... ఆ ఏరియాలో నివసించే... 21 ఏళ్ల కుర్రాడు లైంగికంగా వేధించి, రేప్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... మరో విషయం తెలిసింది. బాధితురాలి కూతురైన ఏడేళ్ల పాపపైనా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
ఈ రెండు ఘటనలపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపుర యూనివర్శిటీలో పీజీ చదువుతున్న ఓ యువతి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఇటీవల మొత్తం ఐదు కేసుల్లో రేపిస్టులకు శిక్షలు అమలు విధించట్లేదని ఆమె తన పోస్టులో మండిపడింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం