Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో రెచ్చిపోయిన కామాంధులు.. యువతిపై గ్యాంగ్ ‌రేప్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (13:30 IST)
కరోనా కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటమే అందుకు నిదర్శనం. తాజాగా ఒంటరిగా వున్న యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలోని కొవాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. పశువుల్లా మీద పడిన కామాంధులు.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు అకృత్యానికి ఒడిగట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖాసియమంగల్ ఏరియాకి చెందిన టీనేజ్ యువతి (17) ఒంటరిగా కనిపించడంతో కామాంధులు రెచ్చిపోయారు. ఆమెను అపహరించి బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను రేప్ చేసిన ముగ్గురు యువకులు.. వారి స్నహితులను కూడా ఫోన్ చేసి రప్పించినట్లు తెలుస్తోంది. 
 
మరో ఇద్దరు కూడా ఆమెపై బలాత్కారం చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురితో పాటు వారికి సహకరించినందుకు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం