Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీల్లో హెచ్ఐవీ(ఎయిడ్స్) టెస్టులు చేయండి : త్రిపుర సీఎం ఆదేశం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:47 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ తాజాగా కీలక ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే, తప్పనిసరి అనుకుంటే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్.ఐ.వి లేదా ఎయిడ్స్ టెస్టులు చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో త్రిపుర రాజధాని అగర్తలాలో అధిక సంఖ్యలో హెచ్.ఐ.వి కేసులు నమోదవుతున్నాయి. ఈ బాధితుల్లో విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్ఐవీ పరీక్షలు చేయాలని, డ్రగ్స్ మూలాలు గుర్తించాలని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం కూడా పెరిగింది. దీంతో విద్యార్థులు దురాలవాట్లకు బానిసలవుతున్నారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా, సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం వల్ల ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అగ్రర్తలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు కనీసం రెండు మూడు ఎయిడ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments