Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో టీఎంసీ ఎంపీ సృజయ్ బోస్ అరెస్టు!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (20:03 IST)
వెస్ట్ బెంగాల్‌ను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో మరో ఎంపీని సీబీఐ అరెస్టు చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సృంజయ్ బోస్‌ను శుక్రవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. 
 
ఈ కుంభకోణానికి సంబంధించి కొన్ని గంటల పాటు ఎంపీ వద్ద విచారించిన సీబీఐ అధికారులు తర్వాత అరెస్టు చేశారు. కాగా, ఈ స్కాంలో అరెస్టయిన రెండో ఎంపీ. గతంలో అదే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కునాల్ ఘోష్ (సస్పెండయ్యారు) అరెస్టయి ప్రస్తుతం కోల్‌కతా జైల్లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈయనకంటే ముందు తృణమూల్ పార్టీ ఉపాధ్యక్షుడు రజత్ మజుందార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరువాత పలువురు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments