Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువుల మృతదేహాలు.. స్థానికుల షాక్

డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువు మృతదేహాలు కనిపించడం తిరుచ్చిలో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, మన్‌ప్పారై సమీపంలోని తువరంకురుచ్చిలోని డ్రైనేజీ కాలువలో ప్రాణాలు కోల్పోయి

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (12:57 IST)
డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువు మృతదేహాలు కనిపించడం తిరుచ్చిలో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, మన్‌ప్పారై సమీపంలోని తువరంకురుచ్చిలోని డ్రైనేజీ కాలువలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు శిశువుల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఈ శిశువులు గర్భసంచిలతో కనిపించడంతో స్థానికులు షాక్ తిన్నారు. 
 
వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, పారిశుద్ధ్య అధికారులకు తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులు, డ్రైనేజీ కార్మికులు శవాలను కాలువ నుంచి వెలికితీశారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments