Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ వైద్యురాలు ఎంత పని చేసింది..?

Webdunia
బుధవారం, 12 మే 2021 (10:12 IST)
కోవిడ్ సంక్షోభంలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తూ తన పెళ్లిని విరమించుకున్నారు ఓ వైద్యురాలు. కోవిడ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వారికి వైద్య సేవలు అందించేందుకు గాను తన పెళ్లిని నాగ్ పూర్ వైద్యురాలు రద్దు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, నాగ్‌పుర్‌లోని సెంట్రల్‌ ఇండియా కార్డియాలజీ ఆసుపత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలు. గత నెల 26న ఆమె వివాహం జరపాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే కొవిడ్‌ రోగులకు తన అవసరం ఎంతో ఉందని, అందుకే పెళ్లి వాయిదా వేయాలని వరుడి కుటుంబ సభ్యులను కోరారు అపూర్వ. 
 
అందుకు వారు నిరాకరించడంతో పెళ్లే వద్దనుకున్నారు. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. గతేడాది కొవిడ్‌తో తన తండ్రిని కోల్పోయారు అపూర్వ. కొవిడ్‌ సోకిన వారి కుటుంబ సభ్యుల మనోవేదన, కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కనుకే వివాహం వాయిదా వేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments