Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఇక అందరికీ చికిత్స

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (19:33 IST)
ఢిల్లీ వాసులకు తప్ప బయటివారికి చికిత్స చేయబోమంటూ ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. మనసు మార్చుకున్నారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజ్వాల్‌ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రకటించారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఢిల్లీలో 31,309 కేసులు నమోదయ్యాయని, జులై 31 నాటికి 5 లక్షల కేసులు పెరుగుతాయని కేజ్రీవాల్‌ హెచ్చరించారు.

ప్రభుత్వం ముందు భారీ సవాలు ఉందని, జులై 15 నాటికి 33వేల బెడ్‌లు అవసరమౌతాయని, నగరం వెలుపల ఉన్నవారితో కలిపితే మొత్తంగా 65వేల బెడ్‌లు కావాలని, ఈ లెక్కన జులై 31 నాటికి కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు 1.5లక్షల బెడ్‌లు అవసరమౌతాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. స్టేడియమ్స్‌, కళ్యాణమండపాలు, హోటల్స్‌ను కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు యత్నిస్తామని, బాధితులందరికీ చికిత్సనందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments