మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఘోర విషాదం: తొక్కిసలాటలో 12 మంది దుర్మరణం

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (11:09 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం 2022 సందర్భంగా భక్తులు వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భారీగా చేరుకున్నారు. దీనితో తొక్కిసలాట చోటుచేసుకుని కనీసం 12 మంది మరణించారు. 20 మంది గాయపడినట్లు అధికారులు శనివారం తెలిపారు.
 
 
శనివారం తెల్లవారుజామున జమ్మూకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల గేట్ నంబర్ మూడు దగ్గర తొక్కిసలాట జరిగింది. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు.

 
మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ మరియు నిత్యానంద్ రాయ్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. మాతా వైష్ణో దేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments