Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు నేత రవి మృతి.. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:32 IST)
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో అది పేలి మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితమే రవి చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ చెబుతోంది. రవి టెక్నికల్ టీంలో సభ్యుడుగా ఉన్నారు. కమ్యునికేషన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తయారు చేయడంలో రవి నేర్పరి. 
 
మావోయిస్టు కేంద్ర కమిటీలో రవి టెక్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జార్ఖండ్ లో రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పోలీసులు ధృవీకరించారు.

రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ ప్రకటన చేసింది. వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments