Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబంలో అరికొంబన్- వ్యక్తిపై దాడి... ఏమయ్యాడంటే?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (13:25 IST)
అరికొంబన్ ఏనుగు తమిళనాడులోని తేని ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. కంబం ప్రాంతంలో తిరుగుతున్న ఈ ఏనుగు ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. గత 5 సంవత్సరాలలో, అరికొంబన్ అనేక పంటలను నాశనం చేసింది. ఇంకా ఎనిమిది మందిని చంపింది.
 
గత నెలలో కేరళ అటవీశాఖ అరికొంబన్‌ను పట్టుకుని మేధకనం అడవుల్లో వదిలేసింది. ఇప్పుడు అక్కడి నుంచి పరివాహక ప్రాంతాల మీదుగా తేని జిల్లాలోని కంబం ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ నగర వీధుల్లో సంచరిస్తోంది. తర్వాత అక్కడి అటవీ ప్రాంతాల గుండా అడవిలోకి ప్రవేశిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments