Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ ప్రధాని వద్దకు అందుకే వెళ్లారా?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భార

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (22:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భారీ నష్టం నేపద్యంలో పరిస్థితిని వివరించేందుకు వెళ్లారని అంటున్నారు. 
 
రాష్ట్రానికి రూ. 22,573  కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మాజీముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న అవార్డు ఇవ్వాలనీ, ఆమె కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాలులో పెట్టాలని ప్రధానికి విన్నవించారు. ఐతే ఈ భేటీలో పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments