Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో అధికార తృణమూల్ ఎమ్మెల్యే కాల్చివేత

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (10:49 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకర్ని దుండగులు కాల్చివేశారు. హత్యకు గురైన ఎమ్మెల్యే పేరు సత్యజిత్ బిశ్వాస్. బెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఆ పార్టీ అధ్వర్యంలో జరిగిన సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించి పారిపోయారు. 
 
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆయన మథువా సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments