Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో అధికార తృణమూల్ ఎమ్మెల్యే కాల్చివేత

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (10:49 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకర్ని దుండగులు కాల్చివేశారు. హత్యకు గురైన ఎమ్మెల్యే పేరు సత్యజిత్ బిశ్వాస్. బెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఆ పార్టీ అధ్వర్యంలో జరిగిన సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించి పారిపోయారు. 
 
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆయన మథువా సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments